Tag: publicnewstelangana

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

Jithender Reddy కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు,మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన కుమారుడితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా…

యాదాద్రి పీటల వివాదం పై అధికారుల అలెర్ట్

Yadadri Peetala Issue యాదాద్రి పీటల వివాదం పై అధికారుల అలెర్ట్ యాదగిరిగుట్ట ఆలయంలో జరిగిన పీటల వివాదం పై అధికారుల అలెర్ట్ అయ్యారు.ఇటీవల ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మహిళా మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేసి అవమానించారని…

రేపు హైదరాబాద్ కు ప్రదాని మోదీ

PM Modi రేపు హైదరాబాద్ కు ప్రదాని మోదీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది.ఇందులో బాగంగానే రేపు హైదరాబాద్ కు ప్రదాని మోదీ రానున్నారు.పది రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి ప్రధాని మోదీ రావడం రాజకీయ వర్గాల్లో చర్చ…

పార్లమెంటు అభ్యర్తులను ప్రకటించిన కేసీఆర్

రాబోయే పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.నియోజక వర్గాల వారిగా సమావేశాలు నిర్వహించిన అనంతరం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసారు.ఇప్పటి వరకు తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల…

ఖచ్చితంగా గెలిచి తీరాలి-పవన్ కళ్యాణ్

ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా అడుగులు వేయాలి కక్ష సాధింపు… అరాచకాలను నమ్ముకున్న పార్టీతో పోరాడుతున్నాము పార్టీ అభ్యర్థులు, నాయకులతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ గతిని మారుస్తాయి… ఈ ఎన్నికల్లో మన కూటమి…

సీఎం రేవంత్ రెడ్డి,మాజీ సీఎం కేసిఆర్ తిట్లదండకం

cm revanth reddy, kcr సీఎం రేవంత్ రెడ్డి,మాజీ సీఎం కేసిఆర్ తిట్లదండకం తెలంగాణ రాజకీయాల్లో భాషపై జనాల్లో విస్తృత చర్చ జరుగుతుంది.గత కొన్ని రోజులుగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మాజీ సీఎం కేసిఆర్ వాడుతున్న భాషపై ఒక్కొక్కరు ఒక్కో విదంగా…

నలుగురు నేతలు పోతే బిఆర్ఎస్ కు నష్ఠం లేదు-కేసిఆర్

KCR నలుగురు నేతలు పోతే బిఆర్ఎస్ కు నష్ఠం లేదు-కేసిఆర్ కరీంనగర్ కదన భేరి సభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.తెలంగాణ ప్రజల ఆశలు అడియాశాలైన పరిస్థితుల్లో తెలంగాణ కోసం జలదృశ్యంలో పార్టీ స్థాపించానని అన్నారు.కరీంనగర్ జిల్లా…

ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం చారిత్రక పొత్తుకు అడుగులు వేశాం-పవన్ కళ్యాణ్

Pawankalyan ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం చారిత్రక పొత్తుకు అడుగులు వేశాం-పవన్ కళ్యాణ్ ఒక అసాధ్యమైన, అసాధారణమైన రాజకీయ కలయికను రాష్ట్రంలో సాకారం చేయగల శక్తిని మీ అభిమాన బలమే నాకు అందించింది. నాకు ఓటమిలోనూ వెన్నుదన్నుగా నిలిచింది. రెండు చోట్లా…

కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర‌లు-సీఎం రేవంత్

CM Revanth Reddy కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర‌లు మ‌ణుగూరు ప్ర‌జా దీవెన స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.మేం గేట్లు తెరిస్తే కేసీఆర్ ఇంట్లో వాళ్లు త‌ప్ప అంతా కాంగ్రెస్ జెండా క‌ప్పుకుంటారని హెచ్చరికలు…