నకిలీ మహిళ ఎస్సై అరెస్టు
Fake Women Si నకిలీ మహిళ ఎస్సై అరెస్టు సికింద్రాబాద్ ఆర్.పి.ఎఫ్ ఎస్సై అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని రైల్వే పోలీసులు అరెస్టు చేసారు.నల్గొండ జిల్లా,నార్కట్ పల్లి కి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి…
Fake Women Si నకిలీ మహిళ ఎస్సై అరెస్టు సికింద్రాబాద్ ఆర్.పి.ఎఫ్ ఎస్సై అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని రైల్వే పోలీసులు అరెస్టు చేసారు.నల్గొండ జిల్లా,నార్కట్ పల్లి కి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి…
డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ దాఖలు చేసారు.తాజా పిటిషన్ లో కీలక అంశాలు పొందుపరిచారు.ఈడి కస్టడీ నుంచి కవితను విడుదల చేయాలని కవిత తరుపు న్యాయవాది పిటిషన్ లో…
Harish Rao : అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్నిమాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేసారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న…
RS Praveen Kumar బీఆర్ఎస్ లో కీలకపదవిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీ ఆ పార్టీ అదినేత కేసిఆర్ కీలక బాద్యతలు అప్పగించనున్నట్టు కేసిఆర్ కీలక ప్రకటన చేసారు.తెలంగాణ బీఎస్పీ పార్టీకి అద్యక్షునిగా…
PM Modi జగన్ పార్టీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే-ప్రదాని మోదీ రాష్ట్రంలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదు… రెండూ ఒకటే. ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరూ ఈ రెండు పార్టీలకు సారథ్యం వహిస్తున్నారు. మేం వేర్వేరు అంటూ…
CM Revanth Reddy బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఏపీకి పాలకులు కాదు ప్రశ్నించే గొంతుకలు కావాలి..5 ఎంపీ, 25 ఎమ్మెల్యేలను గెలిపిస్తే మీ హక్కులు సాధిస్తాం..వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అసలైన వారసురాలు షర్మిలనే..బీజేపీ అంటే బాబు, జగన్, పవన్-తెలంగాణ ముఖ్యమంత్రి…
Loksabha Election Schedule 2024 లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ 2024 2024 లోక్ సభ ఎన్నికలకు నగరా మోగింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎప్రిల్ 19న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 7 దశల్లో దేశవ్యాప్తంగా…
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయన భేటీ అయ్యారు. రాజీనామాకు సంబందించి బహుజనులకు ఆర్ఎస్ ప్రవీణ్ ట్వీట్ చేశారు. భారమైన హృదయంతో బీఎస్పీని వీడుతున్నట్టు ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితిలో విధిలేకనే…
మార్చ్ 23 వరకు ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఈ డీ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మార్చ్ 23 వరకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ…
Jithender Reddy కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు,మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన కుమారుడితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా…