Author: Editor PNT

భక్తుల ఇంటికే మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం

భక్తుల ఇంటికే మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఒక పవిత్ర కార్యానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) శ్రీకారం చుట్టింది. గత జాతరలో…

మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి బృందం నల్లగొండకు బీఆర్ఎస్ నేతలు

రాష్ట్రంలో ఒకేరోజు ఆసక్తి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకే రోజు అధికార పక్షం, ప్రతిపక్ష నేతలు హైదరాబాద్ విడిచి జిల్లాల బాట పట్టారు.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు,ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లగా,ఇటు నేతలు నల్లగొండ బయలుదేరారు.నల్లగొండ లో…

బాల్క సుమన్ కు పోలీసుల నోటీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీద కేసు నమోదు చేశారు. మంచిర్యాల కాంగ్రెస్ నాయకుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. ఈమేరకు మంచిర్యాల ఎస్సై బాల్క సుమన్…

బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

అసెంబ్లీలో బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ అసెంబ్లీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ ప్రసంగం లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపారు.ఇందులో ముఖ్యంగా అప్పటి…

నల్లకండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

నల్లకండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో బాగంగా ఇటీవల మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పై క్షమాపణలు చెప్పాలని బిఆర్ ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్ చేశారు.శాసన మండలిలో కౌన్సిల్ పోడియం దగ్గర బిఆర్ఎస్…

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బాబా ఫసియుద్దీన్

బీఆర్ఎస్ పార్టీకి షాక్…రాజీనామా చేసిన మాజీ GHMC డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బాబా ఫసియుద్దీన్ Baba Fasiuddin బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి మరో లీడర్ గుడ్ బై చెప్పాడు.GHMC మాజీ డిప్యూటీ…

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 4 రోజులు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజులు జరగనున్నాయి ఈమేరకు బీఏసి లో నిర్ణయం తీసుకున్నారు.మొదటిరోజు 8 ఫిబ్రవరి న గవర్నర్ ప్రసంగం ఉండగా రేపు అనగా శుక్రవారం నాడు గవర్నర్ కి సభ్యులు ధన్యవాదాలు తెలుపుతారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…

ఆటోలో అసెంబ్లీకి పాడి కౌశిక్ రెడ్డి

ఆటోలో అసెంబ్లీకి పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడంతో కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పక అండగా ఉంటుందని…

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అబ్యర్థులు

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లను వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసారు.ఈ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి గొల్ల బాబూరావు, మేడా…