Month: March 2024

బీజేపీ అంటే బాబు, జ‌గ‌న్‌, ప‌వ‌న్‌

CM Revanth Reddy బీజేపీ అంటే బాబు, జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ ఏపీకి పాల‌కులు కాదు ప్ర‌శ్నించే గొంతుక‌లు కావాలి..5 ఎంపీ, 25 ఎమ్మెల్యేల‌ను గెలిపిస్తే మీ హ‌క్కులు సాధిస్తాం..వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి అస‌లైన వార‌సురాలు ష‌ర్మిల‌నే..బీజేపీ అంటే బాబు, జ‌గ‌న్‌, ప‌వ‌న్‌-తెలంగాణ ముఖ్య‌మంత్రి…

2024 లోక్‌ సభ ఎన్నికల షెడ్యూల్

Loksabha Election Schedule 2024 లోక్‌ సభ ఎన్నికల షెడ్యూల్ 2024 2024 లోక్‌ సభ ఎన్నికలకు నగరా మోగింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎప్రిల్ 19న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 7 దశల్లో దేశవ్యాప్తంగా…

బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా

బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయన భేటీ అయ్యారు. రాజీనామాకు సంబందించి బహుజనులకు ఆర్ఎస్ ప్రవీణ్‌ ట్వీట్ చేశారు. భారమైన హృదయంతో బీఎస్పీని వీడుతున్నట్టు ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితిలో విధిలేకనే…

మార్చ్ 23 వరకు ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత

మార్చ్ 23 వరకు ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఈ డీ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మార్చ్ 23 వరకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ…

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

Jithender Reddy కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు,మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన కుమారుడితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా…

MLC Kavitha Arrest:ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృంష్టించిన డిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవిత ను ఈడీ అదికారులు అరెస్ట్ చేసారు.కవిత నివాసంలో ఈడీ సోదాలు దాదాపుగా ఐదు గంటలు కొనసాగాయి. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొన్న అధికారులు.ఢిల్లీ నుండి వచ్చిన ఈ డీ…

యాదాద్రి పీటల వివాదం పై అధికారుల అలెర్ట్

Yadadri Peetala Issue యాదాద్రి పీటల వివాదం పై అధికారుల అలెర్ట్ యాదగిరిగుట్ట ఆలయంలో జరిగిన పీటల వివాదం పై అధికారుల అలెర్ట్ అయ్యారు.ఇటీవల ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మహిళా మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేసి అవమానించారని…

రేపు హైదరాబాద్ కు ప్రదాని మోదీ

PM Modi రేపు హైదరాబాద్ కు ప్రదాని మోదీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది.ఇందులో బాగంగానే రేపు హైదరాబాద్ కు ప్రదాని మోదీ రానున్నారు.పది రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి ప్రధాని మోదీ రావడం రాజకీయ వర్గాల్లో చర్చ…

పార్లమెంటు అభ్యర్తులను ప్రకటించిన కేసీఆర్

రాబోయే పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.నియోజక వర్గాల వారిగా సమావేశాలు నిర్వహించిన అనంతరం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసారు.ఇప్పటి వరకు తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల…

ఖచ్చితంగా గెలిచి తీరాలి-పవన్ కళ్యాణ్

ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా అడుగులు వేయాలి కక్ష సాధింపు… అరాచకాలను నమ్ముకున్న పార్టీతో పోరాడుతున్నాము పార్టీ అభ్యర్థులు, నాయకులతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ గతిని మారుస్తాయి… ఈ ఎన్నికల్లో మన కూటమి…